Friday, 17 April 2026 05:04:38 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

తెలుగు దినపత్రిక క్యాలండర్ లను ఆవిష్కరించిన డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు

Date : 01 February 2026 08:29 AM Views : 75

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి.అంకన్న ఆధ్వర్యంలో పాములపాడులోని, మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు కల్లూరి.పెద్ద మస్తానయ్య, ఎంపీడీవో కార్యాలయ ఏఓ- ఎం.సరళ, సీనియర్ అసిస్టెంట్ సి.రామసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ కలాం, సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, వెలుగు ఏపీఎం- ఏ.ఉమామహేశ్వరి, సిసి-కృష్ణారెడ్డి, వీఆర్వో- మక్బూల్, ఎంసిఓ- చెంచయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలియాజ్, నటరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ టిఏ లు- ఫయాజ్, శ్రీకాంత్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కుర్మయ్య, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్- కలబండి.విజయభాస్కర్, భాగ్యలక్ష్మి, విబికే- కె.భాస్కర్, సోషల్ మీడియా ప్రతినిధులు ప్రవీణ్, తదితర ప్రభుత్వ అధికారులతో, సోషల్ మీడియా ప్రతినిధులతో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, తదితర అధికారులు మాట్లాడుతూ ప్రజా అంకితం తెలుగు దినపత్రికల చిరుకాలంలోనే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే, కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన వార్తా కథనాలతో అందరి మన్ననలు పొందడం జరిగిందని అన్నారు. వార్త పత్రికలు దేశ స్వతంత్రానికి ముందు నుండి మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా కూడా ప్రతిరోజు ఉదయమే మనకి వార్తా సమాచారాన్ని మన వరకు చేరవేస్తున్నాయన్నారు. వార్త పత్రికలు ఉన్నందువలననే ప్రతి ఒక్క సమాచారాన్ని ఏర్పాటుకు అప్పుడు మనమందరము తెలుసుకోగలుగుతున్నాం అన్నారు. సామాన్య కార్యకర్త మొదలుకొని దేశ నేత వరకు ప్రతి ఒక్కరి అభివృద్ధి కొరకు వార్తా పత్రికలు కృషి చేస్తాయన్నారు. కనుక మనమందరము ఇటువంటి పత్రికలకు తమ సహాయ సహకారాలు అందించి పత్రిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :