ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహిళల స్వయంకృషితో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుట్లు అల్లిక లు ద్వారా లక్షలరూపాయ లు అర్జించే అవకాశం ఉం టుందని కాటారం ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమ ల అన్నారు.గురువారం కా టారం.రైతు వేదికలో జరు గుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమ మూలో డిఆర్డిఏపి.డి.బాల కృష్ణతో కలిసి పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. మహిళను కోటీ శ్వరులు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు ఆలోచనతో ఇందిరమ్మ క్యాం టీన్లు,ఆర్టీసీ బస్సులు,వడ్డీ లేని రుణాలు,పెట్రోల్ పంపు లు,టైలరింగ్ ఉపాధి శిక్షణ కేంద్రాలను మహిళలకు కేటా యిస్తున్నారని,మహిళలం తా సదవకాశాన్ని వినియో గించుకొనివ్యాపా రవేత్తలు గా పారిశ్రామిక సంస్థలను నెలకొల్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఎం. రవికుమార్,మండల సమై క్య అధ్యక్షురాలు ఫరహాన బేగం,సీ.సీ.లు రవికుమార్, లక్ష్మి,సారక్క,మాధవి టైల రింగ్ శిక్షకులు సృజన,కల్ప న,తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News