Friday, 31 July 2026 02:11:38 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి...

రాజ్ గోండు సేవ సమితి నాయకుల డిమాండ్

Date : 16 June 2026 09:50 PM Views : 102

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదివాసి మహిళను చెప్పుతో కొట్టిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చిన ఇల్లాపూర్ గోండు గూడ కు చెందిన గ్రామస్తులు, ఆదివాసి మహిళలను మంగళవారం ఉదయం 6 గంటలకి అటవీశాఖ అధికారులు వచ్చి వాళ్ళని జీపులో తన్నుకుంటూ తిట్టుకుంటూ తరలించినటువంటి ఘటన చాలా బాధాకరం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో కల్పించినట్లు హక్కులు ఆదివాసులను కించపరుస్తూ అవమానపరుస్తూ మంగళవారం వారిని ఇంధన్ పల్లి రేంజ్ లో తీసుకెళ్లి అక్కడ బాలింత మహిళ అని చూడకుండా ఆమెని కొట్టడం చెప్పులు తో కొట్టడం రకరకాలుగా తిట్టడం అక్కడి నుంచి నిర్మల్ తరలించారు ఇది గత 30 సంవత్సరాలు నుంచి పోడు భూములు చేస్తున్నటువంటి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి అట్లాగే అక్కడ 14 మంది తీసుకెళ్లిన వారిని కూడా వెంటనే విడుదల చేయాలి ఎవరైతే ఆది వాసులను కొట్టినారు తిట్టినారు వారిని చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం శిక్షించి వెంటనే వాళ్ళని తొలగించాలని రాజ్ గోండు సేవ సమితి డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మంగం విషం రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ గోండు సేవా సమితి ఆత్రం రాజేశ్వర్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు తొడసం భీమ్రావు రాజ్ గోండు సేవ నాయకులు గ్రామ గ్రామస్తులు ప్రజలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :