Friday, 31 July 2026 02:14:44 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు...

Date : 31 March 2026 09:45 AM Views : 199

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా నుండి​తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు యువకులు ఆదివారం పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం నుండి జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మేడి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కవితక్క వారికి జాగృతి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ​ఈ కార్యక్రమంలో ఎటకారి. అజయ్, రాపల్లి. తిరుపతి, ఎటకారి. సత్తయ్య, పెసరి. వినోద్, బొగ్గుల. విక్రమ్, పెసరి. అంజన్న, ఎటకారి. శ్రీశైలం, జైపూర్ మండలానికి చెందిన కారుపకాల. రాకేష్, చిప్పకుర్తి. సంపత్ తదితరులు తెలంగాణ జాగృతిలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మేడి రాజశేఖర్ మాట్లాడుతూ కవితక్క నాయకత్వంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని తెలిపారు.​ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రవి రాథోడ్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :