Friday, 31 July 2026 02:44:03 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మొదలైన మున్సి "పాలిటిక్స్"...! బీఫామ్ లు ఎవరికి..?

Date : 17 January 2026 07:43 PM Views : 342

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వం మున్సిపాలిటీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడంతో ఆయా పార్టీల నాయకులు టికెట్ల కోసం నియోజకవర్గ ఇన్చార్జీలతో మంతనాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటనతో పార్టీల కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూన్నట్లు సమాచారం. మంథని పురపాలక సంఘం పరిధిలోని కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, ఇతర పార్టీల కార్యకర్తలు పురపాలక ఎన్నికల్లో బీ ఫాముల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం స్థానికంగా ఉండే కార్యకర్తలు తమకు టికెట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది వారి వార్డుల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో పక్క వార్డులపై దృష్టి సారిస్తున్నట్లు వినికిడి. ఆశావాహుల అభ్యర్థనలు మంతనాలు మునిసిపాలిటిక్స్ లో ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటన ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: