Friday, 17 April 2026 03:48:57 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండగొర్ల బాపు

Date : 15 April 2026 08:59 PM Views : 53

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మహా ముత్తారం మండల కేంద్రం లో భూ సేకరణ కొరకు ప్రభు త్వ అధికారులు సర్పంచ్ కొండగొర్ల బాపు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కాళేశ్వరం ఇరిగేషన్ కుసంబం ధించి కాలువల నిర్మాణం కోసం మహాముత్తారం రెవె న్యూశివారులోభూసేకారణకు ప్రాథమిక సర్వే జరిగిం దని అధికారులు తెలిపారు. గ్రామంలో ఎవరెవరి భూము లు కాల్వల కింద పోతున్నా యో ఆయా రైతుల పేర్లు స భలో చదివి వినిపించారు. భూములు కోల్పోతున్న వా రి సందేహాలను నివృత్తి చే యడానికి వారి పేరులోత ప్పొప్పులను సరి చేయడా నికి రైతులు రెవెన్యూ అధి కారులకు దరఖాస్తు చేసుకో వాలని సూచించారు.ఈసం దర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండగొ ర్ల బాపు మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పోలారం చెరువు ఆయకట్టు కింద కాలువల నిర్మాణం చేసి రెండు పంటలకు నీరు అందించడం అభినందనీయం అన్నారు. మహాముత్తారంలో వ్యవసాయ అభివృద్ధి కోసంపంట పొలాలను స స్యశ్యామలం చేయడం కో సం కాలువలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నా రు.కాలువల నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్న తరు ణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఆయన రైతు ల పక్షాన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మార్కెట్లో ఉన్న రేటు కంటే మూడు రెట్లు కట్టిస్తే రైతులు నష్టపోయే అవకాశంఉం టుంది కనుక మార్కెట్లో ఉ న్న రేటు కంటే 6.రేట్ల ధర నిర్ణయించి రైతులకు సహక రించాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా కాలువలు ఊర్లో నుండి వె ళ్తున్న తరుణంలో ఇండ్లకు మినహాయింపు ఇవ్వాలని తెలిపారు.భూముల మధ్య లో నుండి కాల్వలు పోతు న్నప్పుడు రైతులకు అనుగు ణంగా కాల్వలపై ప్రతి రెండు లేదా 300.మీటర్లకు ఒక వంతెన నిర్మించాలని సూ చించారు.మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వంచేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగ తిస్తున్నామన్నారు.కాలువ ల ద్వారానే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.ప్రభుత్వ లిస్టులో భూములు కోల్పో యే కొంతమంది పేర్లు లేవని తమ దృష్టికి రావడం జరిగిం దని మోకా సర్వే చేసి వారి పేర్లు లిస్టులో నమోదు చేసు కోవాలని అధికారులకు సూచించారు.మహాముత్తారం మండలంలో చిన్న కాళే శ్వరం ప్రాజెక్టు నిర్మాణ పను లు మరియు భూసేకరణ చేయడం పట్ల సర్పంచ్ హ ర్షం వ్యక్తం చేశారు.ఈకార్య క్రమంలో ఉపసర్పంచ్ రామి నేని పూజిత కృష్ణంరాజు,జి ల్లా స్పెషల్ నాయబ్ తాసి ల్దార్ కృష్ణ,ఇరిగేషన్ ఏఈ వంశి రెడ్డి,మహాముత్తారం డిప్యూటీ తాసిల్దార్ బాబా షేక్,జిపిఓ సరోత్తం,ఏఏంసి డైరెక్టర్ పాగే రాజయ్య.మరి యు వార్డ్ మెంబర్లు,రైతు లు,గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :