Thursday, 30 July 2026 05:04:28 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

లక్షెట్టిపేటను ఎస్సీ నియోజకవర్గం చేయాలి..

ఉస్మానియా జేఏసీ ప్రెసిడెంట్ సాయిని ప్రసాద్ నేత..

Date : 05 April 2026 11:52 AM Views : 332

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశవ్యాప్తంగా జరగబోయే నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా ఏర్పడబోయే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటను ఎస్సీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలనిఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో విశ్రాంతి భవన ఆవరణలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితుల జనాభా రాష్ట్ర సగటు 2026 ప్రకారం 22 శాతంగా ఉందని, కానీ దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం, హాజీపూర్ మండల్లాల్లో 24.76 ఎస్సీ జనాభా ఉందన్నారు. కావున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంత దళితులకు అన్ని రంగాల్లో వెనకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కొల్లూరిరవికుమార్,జాడి వెంకటి, జాడి గంగాధర్, మంద శేఖర్, బెక్కెమ్ సృజన్, అవునూరి వెంకటేష్, మెడపట్ల శ్రీవరన్, తోట తిరుపతి, గారే నవీన్, ఆకెనపల్లి శిల్పతి, దుర్గం వినోద్ తదితరులుపాల్గొన్నారు. ఎస్సీ సాధన సమితి ఏర్పాటు.. సమితి చైర్మన్ గా సాయిని ప్రసాద్ నేత, కన్వీనర్ గా కొల్లూరి రవికుమార్, కో కన్వీనర్ గా దర్శనాల నవీన్, అవునూరి వెంకటేష్, మామిడి సందీప్, గోరువంతుల ప్రశాంత్, తర్లపెల్లి రాజేశ్వర్ మరో 10 మందితో నూతన కమిటీ ఎన్నుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :