Thursday, 30 July 2026 08:52:54 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి

Date : 16 March 2026 07:37 AM Views : 288

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటా రం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆదివారం పారిశు ద్ధ్య కార్మికులను సన్మానిం చి.వైద్య పరీక్షలు చేయించి న స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు. అనంత రం సర్పంచ్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు నిరం తరం పనిచేస్తూ వీరి సేవలు దేశంలోనే వెలకట్టలేవని అన్నారు. వీరి సేవను గుర్తిం చి మా వంతు సన్మానంతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వ హించామని అన్నారు.వీరి ని గుర్తించి ప్రభుత్వం.రెగ్యు లేషన్ తో పాటు కనీస వేత నం ప్రభుత్వం నుండే ట్రెజరీ లు ద్వారా అందించాలని అ న్నారు.వారి సేవలను గుర్తిం చి వారికి ప్రత్యేకంగా కృత జ్ఞతలు తెలిపారు.ఈకార్య క్రమంలో ఉప సర్పంచ్ బి య్యన రాజయ్య.పంచాయ తీ కార్యదర్శి అరికిళ్ల శంకరయ్య. ఏఎన్ఎం సుజాత. వార్డు సభ్యులు మహేందర్ స్వరూపతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :