Thursday, 30 July 2026 12:41:57 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బాస్కట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు గురుకుల పాఠశాల బాలికలు ఎంపిక

Date : 05 November 2025 07:24 PM Views : 318

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల బాలిక హనీష జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రిన్సిపాల్ రమా కళ్యాణి తెలిపారు. మహబూబబాద్ జిల్లా నెల్లికుదురులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాస్కట్ బాల్ పోటీల్లో గురుకుల పాఠశాల నుండి బాలిక విశేష ప్రతిభ కనబరిచి విజయం సాధించినట్లు తెలిపారు . ఈ పోటీలో జమిడి ప్రవల్లిక అనే విద్యార్థిని 44 వ జూనియర్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. నవంబర్ 7,8,9 వరకు ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్) లో జరగబోయే జాతీయ బాస్కట్ బాల్ పోటీల్లో ఆమె తెలంగాణ రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించ నున్నట్లు చెప్పారు . హనీష విజయం పై పాఠశాల ప్రిన్సిపాల్ కె. రమా కళ్యాణి హర్షం వ్యక్తం చేశారు. వారికి శిక్షణ ఇచ్చి ప్రొత్సహించిన డి. రమాదేవి సి. హెచ్. మమతలను అభినందించాురు. నవంబర్7,8, 9 న నిర్వహించే పోటీలో పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :