Thursday, 30 July 2026 01:30:28 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి...! మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

బూడిద గణేష్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు

Date : 25 November 2025 03:26 PM Views : 251

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సిఐటియు ఆధ్వర్యంలో మంథని మునిసిపల్ కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ కార్మికులకు ఉరి తాళ్లుగా మారిన 4 లేబర్ కోడ్స్ అమలుకై బిజెపి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ఈ నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మున్సిపల్ కార్మికులందరినీ ఆన్లైన్ పోర్టల్ లో పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంథని మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికులను కాంటాక్ట్ పద్ధతిలో విలీనం చేయాలని ఈ మధ్యకాలంలో తీసుకున్న కార్మికులను కాంట్రాక్టు లోకి మార్చాలని మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సబ్బులు నూనెలు చెప్పులు బట్టల కుట్టుకూలీ డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లేష్, చందు, గట్టయ్య, రాజయ్య, జంపయ్య, రాజేష్, భాగ్య, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :