Friday, 31 July 2026 08:13:23 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా?

మాజీ జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని

Date : 25 April 2026 05:56 PM Views : 139

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత. తన తం డ్రి లేకపోతే రాజకీయ భవి ష్యత్తు ప్రస్తావన ఉండేదా అని జయశంకర్ భూపా లప ల్లి మాజీ జెడ్పి చైర్పర్సన్ జ క్కు శ్రీహర్షిని రాకేష్ అన్నా రు. ఆమె శనివారం విలేఖర్ల కు ఓ ప్రకటన విడుదల చే శారు. ఈ సందర్భంగా ప్రక టనలో తెలిపిన వివరాల ప్రకారం. బి ఆర్ ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత ఇటీవల టిఆర్ఎస్ పార్టీ పెట్టి తన తండ్రి రాజకీయ బిక్ష పెట్టిన ఆమెకు తన తండ్రిని విమ ర్శించే స్థాయికి వచ్చిందని, శ్రీహర్షిని ఆగ్రహం వ్యక్తం చే శారు.ఎందరో నూతన పార్టీ లను పెట్టి ప్రజలను మోసం చేసిన వారు ఎందరినో చూ సామని, కేవలం బి.ఆర్.ఎస్ పార్టీ కెసిఆర్ ఓడించడానికి పార్టీ పెట్టినట్లు మాట్లాడు తున్నారని ఆమె మండిప డ్డారు.తను ప్రసంగం చేసిన ప్పుడు తన భవిష్య త్తు గ తంలో ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గు న్ని పాలన నడు స్తుందని, తెలంగాణకు అమ్మ అవతా రం లేదు అని పక్కన పెడితే తెలంగాణ ప్రతి ఒక్క ఆడబి డ్డ అక్కగా గౌరవించండి అం టే మీ నాన్న కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు. కెసిఆర్ ను విమర్శించిన తీరును నే ను తీవ్రంగా ఖండిస్తున్నాన ని,ఆమె పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :