ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తే శ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.198. కోట్ల వ్యయంతో చేపట్టను న్న పునర్ అభివృద్ధి నిర్మాణ పనులకు,అలాగే రూ.3.70 కోట్ల అంచనా వ్య యంతో నిర్మించనున్న కాళే శ్వరం బ స్టాండ్ పనులకు రాష్ట్ర ము ఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి సోమవారం శంకు స్థాపనచేశారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మ ల నాగేశ్వరరావు,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఉత్తం కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రె డ్డి,పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్,గడ్డం వివేక్,పార్ల మెంట్ సభ్యులు వేంరెడ్డి, నరేందర్ రెడ్డి,వంశీకృష్ణ పా ల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని ద ర్శించుకునిమహారుద్రాభిషేకంనిర్వహించారు. అనంతరంశుభానందదేవిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు.దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రా మయ్యర్,కమిషనర్ హను మంతరావు ముఖ్య మం త్రితో పాటు రాష్ట్ర మంత్రు లకు స్వామివారి శేష వస్త్రా లు,తీర్థ ప్రసాదాలుఅందజేసి పట్టు వస్త్రాలతో ఘనంగా స న్మానించారు.కాళేశ్వరం వి చ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
Admin
E Nivas News