Saturday, 25 April 2026 10:53:40 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పను లు, నూతన బస్టాండ్ నిర్మా ణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన

Date : 21 April 2026 12:01 AM Views : 83

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తే శ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.198. కోట్ల వ్యయంతో చేపట్టను న్న పునర్ అభివృద్ధి నిర్మాణ పనులకు,అలాగే రూ.3.70 కోట్ల అంచనా వ్య యంతో నిర్మించనున్న కాళే శ్వరం బ స్టాండ్ పనులకు రాష్ట్ర ము ఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి సోమవారం శంకు స్థాపనచేశారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మ ల నాగేశ్వరరావు,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఉత్తం కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రె డ్డి,పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్,గడ్డం వివేక్,పార్ల మెంట్ సభ్యులు వేంరెడ్డి, నరేందర్ రెడ్డి,వంశీకృష్ణ పా ల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని ద ర్శించుకునిమహారుద్రాభిషేకంనిర్వహించారు. అనంతరంశుభానందదేవిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు.దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రా మయ్యర్,కమిషనర్ హను మంతరావు ముఖ్య మం త్రితో పాటు రాష్ట్ర మంత్రు లకు స్వామివారి శేష వస్త్రా లు,తీర్థ ప్రసాదాలుఅందజేసి పట్టు వస్త్రాలతో ఘనంగా స న్మానించారు.కాళేశ్వరం వి చ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :