Friday, 31 July 2026 07:23:20 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

Date : 01 November 2025 08:44 PM Views : 275

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైద్రాబాద్, మంచిర్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ ఆదేశానుసారం లక్షెట్టిపేట పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఈనెల 15న నిర్వహించె స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు అలాగే అన్ని రకాల సివిల్ కేసులు, మనీ రికవరీ, యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మ్యారేజ్ కేసులు లోక్ అదాలత్‌లో రాజీ పడవచ్చు అని వారు పేర్కొన్నారు. మీరందరూ కూడా రాజీ పడాలని కక్షిదారులందరినీ కోరుతున్నట్లు చెప్పారు. అన్ని రకాల సివిల్ కేసుల్లో కూడా సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగి మీ విలువైన సమయాన్ని డబ్బులు వృధా చేసుకోవద్దని, ఈ లోక్ అదాలత్లో ఇరుపక్షాలు కలిసి మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే, ఒక్కసారి రాజీ పడిపోయిన తర్వాత కేసు క్లోజ్ అవుతుందన్నారు. దీంతో మీకు డబ్బు, సమయం రెండు కూడా సేవ్ అవుతాయని, అదేవిధంగా మీరు సివిల్ కేసులో కట్టినటువంటి కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుందని చెప్పారు. ఈ నెల 15న జరిగే లోక్ అదాలత్ సందర్బంగా ఈ నెల 3 నుంచి 15 వరకు రాజీపడే కేసులను జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ లక్షెట్టిపేట్ ఆవరణలో పరిష్కరిస్తారని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :