Friday, 31 July 2026 01:20:56 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు

Date : 19 February 2026 02:03 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని మంథని విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎవరి పేరు చెపితే శత్రువుల పదాల కింద మట్టి కదిలిపోయి వనికి పోయేవారో అతని పరాక్రమము రాణ నీతిని రాజకీయ చతురతను శిలమును చూసి భయంతో బ్రతికారో తమ కష్టాలు తీర్చిన నాయకుడికి భారతీయ ప్రజలు జేజేలు పలికారో ఆ సంఘటన కర్త న్యాయ కోవిదుడు 360 కోటలను జయించిన మహయోధుడన్నారు. నేడు హిందువులందరు సంతోషంగా ఉన్నారంటే అనాడు ఛత్రపతి శివాజీ మహారాజు చేసిన వీరోచిత పోరాటం, మొగలుల పై సాధించిన విజయాలే కారణమన్నారు. హిందుత్వం ఇప్పటివరకు ఇలా ఉంది అంటే సజీవ సాక్ష్యం ఛత్రపతి శివాజీ మహరాజ్ మరాఠా సామ్రాజ్యాధిపతి అంటేనే హిందువుల పౌరుషమని ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్, ప్రచార ప్రముక తూర్పాటి రాము, సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కొమురవెల్లి హరీశ్ గుప్తా, దొరగోర్ల రవీందర్, సత్సంగ ప్రముక మెడగొని రాజమౌళి గౌడ్, వడ్ల కొండ శ్రావణ్, ఎల్లంకి హరి, కనుకుంట్ల స్వామి, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, లక్కిరెడ్డి అన్వేష్, భజరంగ్ దళ్ సంయోజక్ రాజేష, సందీప్, సిల్వేరి రవీందర్, బీమారపు శ్రీకాంత్ గుప్తా, దీగేంబర్, సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :