Friday, 17 April 2026 03:50:06 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

Date : 15 April 2026 12:23 AM Views : 34

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జ్యోతిరావు పూలే జయంతినీ మొదలుకొని నేడు అంబే ద్కర్ జయంతి వరకు ఆ మహనీయుల స్ఫూర్తితో దీక్షమొదలుపెట్టి అంబే ద్కర్ జయంతి వరకు ప్ర తాపగిరి సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు.బహుజ న అందరికీ దీక్ష విరవింప జేసే సందర్భంగా భోజనం ఏర్పాటు చేశారు.మంగళ వారం తో దీక్ష విరమింప చేశామని,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ ఈ నియోజ కవర్గంలో బహుజనుల మ హనీయులు చరిత్ర తెలవ డం కోసం ఈ దీక్ష తీసుకో వడం జరిగింది.ప్రతి సంవ త్సరం ఇలానే కొనసాగిస్తా మని,40.సంవత్సరాలు ఏలిన వారు ఈ ప్రాంతం లో బహుజనుల చరిత్రను బయటకు తీస్తే వాళ్లకు అ వగాహన వస్తుందని,మ హనీయుల చరిత్ర తుంగ లోతొక్కారనిఆయనమండిపడ్డారు.ఇప్పటికైనా ప్ర జా నీకం మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరికి తె లియజేయవలసిన అవ సరం మాపై ఉందని ఆయ న అన్నారు.ఏనాడైనా బ హుజనుల జోలి ప్రస్తుత మంథని ఎమ్మెల్యేకు వ చ్చిందా అని,అన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్. మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అం బేద్కర్ రాజ్యాగంపట్ల నే ను ఐదు సంవత్సరాలు ప్ర జలకుసేవచేశానని,బహుజనవాదంతో ఇలాంటి దీక్ష పూలు కోవడం మదన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని.మహిళలను కూడా వచ్చేసరికి దీక్ష చేపడ తా మని అన్నారు.మదన్న చె ప్పినట్టు మహనీయుల చ రిత్ర ప్రతి ఒక్కరికి తెలియ జేసే అవసరం ఉంది ఎంతై నా ఉందని.మన నియో జ కవర్గంలో మంచి స్పందన కులమతాలకు అతీతం గావస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం స ర్పంచ్ పంతకాని సడవ లి.టిఆర్ఎస్ పార్టీ ఇంచా ర్జ్ మండల అధ్యక్షులు జో డు శ్రీనివాస్.తో పాటు నా యకులు యువనాయకు లు అభిమానులు తదిత రులు పాల్గొని దీక్ష విరమ ణ విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :