ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జ్యోతిరావు పూలే జయంతినీ మొదలుకొని నేడు అంబే ద్కర్ జయంతి వరకు ఆ మహనీయుల స్ఫూర్తితో దీక్షమొదలుపెట్టి అంబే ద్కర్ జయంతి వరకు ప్ర తాపగిరి సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు.బహుజ న అందరికీ దీక్ష విరవింప జేసే సందర్భంగా భోజనం ఏర్పాటు చేశారు.మంగళ వారం తో దీక్ష విరమింప చేశామని,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ ఈ నియోజ కవర్గంలో బహుజనుల మ హనీయులు చరిత్ర తెలవ డం కోసం ఈ దీక్ష తీసుకో వడం జరిగింది.ప్రతి సంవ త్సరం ఇలానే కొనసాగిస్తా మని,40.సంవత్సరాలు ఏలిన వారు ఈ ప్రాంతం లో బహుజనుల చరిత్రను బయటకు తీస్తే వాళ్లకు అ వగాహన వస్తుందని,మ హనీయుల చరిత్ర తుంగ లోతొక్కారనిఆయనమండిపడ్డారు.ఇప్పటికైనా ప్ర జా నీకం మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరికి తె లియజేయవలసిన అవ సరం మాపై ఉందని ఆయ న అన్నారు.ఏనాడైనా బ హుజనుల జోలి ప్రస్తుత మంథని ఎమ్మెల్యేకు వ చ్చిందా అని,అన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్. మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అం బేద్కర్ రాజ్యాగంపట్ల నే ను ఐదు సంవత్సరాలు ప్ర జలకుసేవచేశానని,బహుజనవాదంతో ఇలాంటి దీక్ష పూలు కోవడం మదన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని.మహిళలను కూడా వచ్చేసరికి దీక్ష చేపడ తా మని అన్నారు.మదన్న చె ప్పినట్టు మహనీయుల చ రిత్ర ప్రతి ఒక్కరికి తెలియ జేసే అవసరం ఉంది ఎంతై నా ఉందని.మన నియో జ కవర్గంలో మంచి స్పందన కులమతాలకు అతీతం గావస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం స ర్పంచ్ పంతకాని సడవ లి.టిఆర్ఎస్ పార్టీ ఇంచా ర్జ్ మండల అధ్యక్షులు జో డు శ్రీనివాస్.తో పాటు నా యకులు యువనాయకు లు అభిమానులు తదిత రులు పాల్గొని దీక్ష విరమ ణ విజయవంతం చేశారు.
Admin
E Nivas News