Friday, 31 July 2026 05:30:27 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కళ్యాణ లక్ష్మీ పథకం అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది...!కేసీఆర్ ఆలోచన పేదింటి బిడ్డ పెళ్లికి వరంలా మారింది..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Date : 15 July 2026 11:12 PM Views : 46

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కళ్యాణ లక్ష్మి పథకంతో టిఆర్ఎస్ ప్రభుత్వం సంచలనం సృష్టించిందని దీంతో పేద ఆడ బిడ్డలకు వరంగా మారిందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లాభీంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆయా గ్రామాలకు చెందిన 24 మంది లబ్దిదారులకు రూ. 1,00,116/- చొప్పున చెక్కులనుఅందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనతో జన్మించిన కళ్యాణ లక్ష్మీ పథకం పేదింటి బిడ్డ పెళ్లికి వరంలా నిలిచిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ ద్వారా కేసీఆర్ ప్రారంభించిన లక్షతో పాటు తుళం బంగారం అందజేసిన ఘనత కేసీఆర్ దన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ పెళ్లిరోజే చెక్కు అందిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు ఏకంగా బిడ్డ పుట్టిన తర్వాత చెక్కు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :