Thursday, 30 July 2026 10:15:00 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అమరవీరుల ఆశయాలనునెరవేరుస్తాం...

Date : 12 November 2025 10:40 PM Views : 222

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తామని పిడిఎస్యు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం పి డి ఎస్ యు ఏరియా మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు మంచిర్యాల జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ పి డి ఎస్ యు అమరవీరుల ఆశయాలను పునికి పుచ్చుకొని శాస్త్ర విద్య సాధనకై, విద్యార్థుల హక్కులకై, విద్యార్థుల సమస్యలపై భూమి బుక్తీ, విముక్తి కోసం న్యాయమైన ప్రజా పోరాటాలు చేస్తూ నూతన ప్రజాస్వామ్య విప్లవం తీసుకురావడంలో విద్యార్థి, యువకులు ఈ సమాజంలో జరుగుతున్న అసమానతలపై నిత్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల అధ్యక్షులుగా ఏ.సంజయ్ కుమార్, ఉపాధ్యక్షులు మణికంఠ , ప్రధాన కార్యదర్శి బి. శివరాం, సహాయ కార్యదర్శి జె.రోహిత్, కోశాధికారి ఎమ్. సాయి సాగర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్, జిల్లా నాయకులు కే. కార్తీక్, వంశీ, అంజి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :