ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో ట్రాన్స్కో డి ఈ ముత్యం వెంకటరమణ హైటెక్స్లోని మీనాక్షి స్కై లాంచ్ నివాసంలో తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 14 ప్రాంతాల్లో దాడులు 8 ప్రత్యేక బృందాలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ విస్తృత సోదాలు ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందింది. దాడిలో పట్టుకున్న వాటి విలువ త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Admin
E Nivas News