ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కలె క్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు శుక్రవారం కాటారం మండలం నస్తురుపల్లి గ్రా మంలోఈనెల 20న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.రాక కో సంబహిరంగ సభకుపార్కిం గ్ ఏరియాలో లైటింగ్ ఏర్పా ట్లు చేయుటకు ఏరియాను పరిశీలించి సంబంధిత కాం ట్రాక్టర్కు పనులను త్వరగా పూర్తి చేయాలని,ఆదేశాలు జారీచేశారు.ఈకార్యక్రమంలో విద్యుత్ శాఖడి.ఈ.ఎం. పీ.ఓ.పి.వీర స్వామి.విద్యు త్ శాఖఏ.ఈ.పంచాయతీ కార్యదర్శిలు,శగిర్ ఖాన్.శం కరయ్య.రాకేష్,తోపాటు ప లువురు కార్యదర్శులు.మా జీ సర్పంచ్ శేఖర్.గ్రామ పం చాయతీ సిబ్బంది పాల్గొ న్నారు,
Admin
E Nivas News