Friday, 17 April 2026 05:03:41 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

బీసీ రిజర్వేషన్లపై 14న ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బంద్‌ పిలుపు

Date : 11 October 2025 08:25 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌కి సంబంధించిన జీవోపై హైకోర్టు స్టే జారీ చేయడం, అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎంపీ ఆర్‌. కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంద్‌కు రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు, సంస్థలు మద్దతు తెలిపినట్లు తెలిపారు. ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఇది కీలక సమయం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అందరం ఐక్యంగా నిలబడి బంద్‌ను విజయవంతం చేయడం ప్రతి బీసీ వర్గపు బాధ్యత అన్నారు. బంద్‌ సందర్భంగా శాంతియుతంగా నిరసనలు తెలుపాలని ఆయన బీసీ సంఘాలను కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :