Friday, 31 July 2026 06:20:06 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి

ఎంపీడీవో సరోజ

Date : 20 April 2026 11:30 PM Views : 138

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం లక్షెట్టిపేట బాలిక ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ముందుగా వంటగది సరుకులు కూరగాయలు తదితర సామాగ్రిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి వంటగది టాయిలెట్స్ డార్మెటరీ నీటి సౌకర్యం తదితర విషయాలను పరిశీలించి తగు సూచనలు అందజేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యా బోధన చేస్తున్నారా అని పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు గురువులు తమ విద్య పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారని ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరిస్తున్నారని చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పశువులు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండజీవరత్నం, వసతి గృహ సంక్షేమ అధికారిని రేణుక ఉపాధ్యాయులు మాడావిశంకర్, రజిత, మంజుల, వినోద,అనసూయ ఏఎన్ఎం సుమిత్ర విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :