Saturday, 25 April 2026 10:53:53 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి

ఎంపీడీవో సరోజ

Date : 20 April 2026 11:30 PM Views : 60

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం లక్షెట్టిపేట బాలిక ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ముందుగా వంటగది సరుకులు కూరగాయలు తదితర సామాగ్రిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి వంటగది టాయిలెట్స్ డార్మెటరీ నీటి సౌకర్యం తదితర విషయాలను పరిశీలించి తగు సూచనలు అందజేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యా బోధన చేస్తున్నారా అని పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు గురువులు తమ విద్య పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారని ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరిస్తున్నారని చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పశువులు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండజీవరత్నం, వసతి గృహ సంక్షేమ అధికారిని రేణుక ఉపాధ్యాయులు మాడావిశంకర్, రజిత, మంజుల, వినోద,అనసూయ ఏఎన్ఎం సుమిత్ర విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :