ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : రాష్ట్ర ప్ర భుత్వంపంచాయతీరాజ్,రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఆదేశాల మేరకు శుక్రవారంకాటారంమండలంలోపంచాయతీ పంచాయతీరాజ్ ఉద్యోగు లు నల్ల బ్యాడ్జితో మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కా ర్యక్రమంచేపట్టారు.ఈసందర్భంగా పం చాయతీ కార్యదర్శి బీరెల్లి క రుణాకర్,మాట్లాడుతూ ఉద్యోగుల కు పెండింగ్ లోఉ న్నపి.ఆర్సి.డి.ఏ. బకాయిలు పెండింగ్ బిల్లులు.పా తపిం ఛన్ విధానం,అమలు అమ లు చేయాలని,అందరికీ హెల్త్కా ర్డులుప్రకటించాలని,ప్రభుత్వ సం క్షేమ పథకాల్లో మేము కీలకపాత్ర పోస్తున్నా మని,ఇప్పటికైనా మ మ్ములను గుర్తించిమాసమస్యలను వెంటనే పరిష్కారంచే యాలని ప్రభుత్వాన్నిఆయనకోరారు.ఈకార్యక్రమంలోఉద్యోగులుసీనియర్అసిస్టెంట్ ఎల్ల ప్రదీప్,జూనియర్ అ సిస్టెంట్ జగదీశ్వర్ రెడ్డి,బాలయ్య. కుమార్,నారాయణ.తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News