Friday, 17 April 2026 03:50:38 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి

రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

Date : 14 April 2026 06:40 PM Views : 51

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : క్రమశిక్షణతో అంకితభావంతో పార్టీ పటిష్టతకు పాటుపడుతూ పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంత్రి సొంత గ్రామమైన ధన్వాడ తన గృహంలో ఇటీవల నూతనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఎన్నికైన అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రెడ్డి,కార్య దర్శి అంగజాల అశోక్ లు మంత్రి శ్రీధర్ బాబును కలిసి శాలువాతో సత్కరించారు. జిల్లా కమిటీలో అవకాశం కల్పించినందుకు మంత్రి శ్రీధర్ బాబు.కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి మరలావ చ్చేలా ప్రజాప్ర తినిధులు పార్టీ పదవులు ఉన్నవారు. ప్రయత్నం చేయాలన్నారు. ఇటీవల ఎంపికైన జిల్లా కమిటీ సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్ష లు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :