Friday, 31 July 2026 07:14:27 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అభివృద్ధిని చూసి ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తా...

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Date : 29 November 2025 07:45 PM Views : 262

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని విశ్రాంతిభవనంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి నాదే పూర్తి బాధ్యతని నాపై నమ్మకం ఉంచి ఏ విధంగా గెలిపించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా భారీ విజయంతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. హాజీపూర్ మండలంలో దేశంలోనే ప్రతిష్టాత్మక మొదటి ఫిష్ పాండ్ నిర్మాణం, మెడికల్ కాలేజ్ ఇండస్ట్రియల్ పార్క్, లక్షెట్టిపేటలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ఆసుపత్రి నిర్మాణం, దండేపల్లిలో సోలార్ ప్లాంట్ ఇంకా ఎన్నో రకాల పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, నాయకులు నాగభూషణం, ఆరీఫ్, త్రిమూర్తి, అంకతి శ్రీనివాస్, గుత్తికొండ శ్రీధర్, నవాబ్, గోప రమేష్, మహిళ నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :