Thursday, 30 July 2026 01:33:47 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రతాపగిరి పంచాయతీలో నర్సరీనీ ప్రారంభించిన సర్పంచ్ వెంకటేశ్వరరావు

ప్రతాపగిరి పంచాయతీలో నర్సరీనీ ప్రారంభించిన సర్పంచ్ వెంకటేశ్వరరావు

Date : 03 March 2026 03:44 AM Views : 215

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలం ప్ర తాపగిరి గ్రామ పంచాయతీలో సోమవారం నర్సరీ పనులు ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి రాష్ట్ర స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపదరావు 89వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జన్మదిన వేడుకల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్వీటు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ అజాత శత్రువు అయిన స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలు పలు అభివృద్ధి పథకాలు కొంత మేర ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి బియ్యన రాజయ్య. గ్రామస్తులు జక్కుల ఐలయ్య. జక్కుల రాజయ్య. రాగం లక్ష్మయ్య. గుంటి కిష్టయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :