Friday, 17 April 2026 03:45:56 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఏప్రిల్ 13న టెట్ నోటిఫికేషన్..

Date : 11 April 2026 10:07 PM Views : 33

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.ఏడాదికి రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది, టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ ప‌రీక్ష పాసైతేనే డీఎస్సీ రాసేందు కు అర్హ‌త సాధించిన‌ట్టు. లేదంటే డీఎస్సీ రాత‌ప‌రీక్ష రాసేందుకు వీల్లేదు విద్యాశాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారంటెట్ ప‌రీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వ‌హించాలి. 2026లో ఇప్ప‌టి వ‌ర‌కు టెట్ నిర్వ‌హించ‌లేదు. ఈ క్ర‌మం లో టెట్-2026 నిర్వ‌హ‌ణ‌ కు ఇటీవ‌లే పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపంగా పచ్చ‌జెండా ఊపింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షలకు మొత్తం 1.95 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యా రు. వీరిలో లక్ష మంది 51.37%, అర్హత సాధించారు. పేపర్ 1 లో 72%, పేపర్ 2 లో 39. 11%, క్వాలిఫై అయ్యారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు టెట్ తప్పనిసరి అయింది. అయితే టెట్‌ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి కొన్ని వేలమంది ఆనాడు దరఖాస్తు చేయలేదు. ఈసారి టెట్ ద‌ర‌ఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :