ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాటారం మండల చిదినేపల్లి గ్రామ వాసి ప్రజా నాయకుడు బీరె ల్లి రజిని కుమార్.మంగళ వారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను కలిసిమ ర్యాదపూ ర్వకంగాపుష్పగుచ్చం అం దించారు.గ్రామపంచాయతీ అభివృద్ధి.విద్యార్థినివిద్యార్థుల సమస్యలు.మరియు రై తుల సమస్యలు పైన కలెక్ట ర్ తో చర్చించడం జరిగింది. ఈసమస్యలపై కలెక్టర్ సా నుకూలంగా స్పందించారు. రజిని కుమార్ తో పాటు గ్రా మయువత పాల్గొన్నారు.
Admin
E Nivas News