ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటా రం మండలంలోని జాదా రావుపేట గ్రామంలో శుక్రవారం నుండి మొదలుకొని ఆదివారం వరకు శ్రీశివపంచయతన నవగ్రహ సంతా న నాగేంద్ర సహిత విగ్రహ యంత్ర స్థిర ప్రాణప్రతిష్ఠన మహోత్సవములు ప్రారం భం అవుతున్నాయని ఆల య కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలోతెలిపారు.నేటికార్యక్రమాలు.ఉదయం 8.గంటలకు గణపతి పూ జ,గౌరీ పూజ,శుద్ధి పుణ్య వచనము,ఋత్విగహారణము,అఖండ దీపారాధన. రక్ష కంకణ బంధనం,స్థాపి తమండప ఆరాధనలు,యజ్ఞశాలిప్రవేశంలక్ష్మీగణపతి సహితమూలమంత్రములుదేతహోమముమరియు విగ్రహాలకుజాలదివాసనము,చతుర్వేద సేవ,హార తి, మంత్ర పుష్పము,తీర్థ ప్రసాదాల వితరణ,మహా ప్రసాదవితరణ,మహదశిర్వచనము కార్యక్రమాలు నిర్వహించడంజరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి భ క్త మహా జన అందరు కూ డా హాజరుకావాలని ఆల యకమిటీ పిలుపు నిచ్చా రు.
Admin
E Nivas News