Friday, 31 July 2026 03:36:25 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలి

నిపుణుడు ఏం. జయ కృష్ణారెడ్డి

Date : 09 January 2026 08:10 PM Views : 267

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని (నిపుణుడు) మోటివేటర్ ఎం. జయ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం మహాత్మ జ్యోతి బా పూలే బాలుర గురుకుల పాఠశాల నందు 8,9 మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పీఎం శ్రీ కార్యక్రమాలలో భాగంగా నిపుణుల చర్చ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం. జయ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుని, ఉన్నత లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు తెలిపారు. ఎలాంటి నిరాశ నిస్పృహలను దరి చేరనీకుండా కృషి చేయాలని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులు రాబోయే వార్షికపరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలని పరీక్ష రాసేటపుడు తీసుకునే జాగ్రత్తలు వివరించారు. అనంతరం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జయ కృష్ణారెడ్డిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మంగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :