Thursday, 30 July 2026 06:35:59 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

తెలంగాణ ఉద్యమకారుడి ఇంట్లో సహా పంక్తి భోజనం చేసిన కేటీఆర్...

Date : 21 July 2026 10:23 PM Views : 107

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతు సదస్సులో పాల్గొని మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని రంగపేట కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు చిప్పకుర్తి నారాయణ ఇంట్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సహాపంక్తి భోజనం చేశారు.మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,జీవన్ రెడ్డి, విజిత్ రావు ఇతర నాయకులు సైతం ఈ సహాపంక్తి భోజనంలో పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ తమ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు కెసిఆర్ ఆధ్వర్యంలో అధిక ప్రాధాన్యత ఇస్తామని, కాంగ్రెస్ నాయకులబెదిరింపులకు భయపడవద్దని, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని అంతకుముందు జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రేమ్ సాగర్ రావును హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :