ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఈ నెల ఇరవైన జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ భారీ స్థాయిలో విజయవంతం కావడంపై కన్ను కుట్టిన పుట్ట మధు, చల్ల నారాయణ రెడ్డి లు సీఎం రేవంత్ రెడ్డి, అభి వృద్ధి ప్రదాత శ్రీధర్ బాబుల పై అసత్య ఆరోపణలు, అమ ర్యాద మాటలు మాట్లాడు తున్నారని పలువురు కాంగ్రె స్ నాయకులు ఈజీఎస్ స్టే ట్ కౌన్సిలర్ నెంబర్ దండు రమేష్. జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాయకులు పం తకాని సమ్మయ్యలు.మండిపడ్డారు. కాటారం మండల కేం ద్రం అయ్యప్ప టెంపుల్ లో ఏర్పాటు బుధవారం చేసిన పాత్రికేయ సమావేశంలో పు ట్ట మధుకర్.మా నాయకుల పై చేసిన వాక్యాలను తీవ్రం గా ఖండించారు. పరిపాలన చేతకాక ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే,అది చేతకాని కెసిఆర్, పుట్ట మధు, నారా యణ రెడ్డిలు. అధికార కాంగ్రె స్పై అర్ధరహిత ఆరోపణలు చేస్తూ,అబాసు పాలవుతు న్నారని,ఓ ప్రకటన లో పేర్కొ న్నారు.అభి వృద్ధి ధ్యేయం గా కోట్లాది రూపాయల నిధు లతో రైతు,మహిళా,విద్యా ర్థి,ఉద్యోగ ఉపా ధ్యాయ, సంక్షేమ ధ్యేయంగా కొనసా గుతున్న రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వాన్ని వి మ ర్శించడం సిగ్గుచేటని అన్నా రు.పుట్ట మధు వైఖరి మా ర్చుకోకపోతే ప్రజల చేతిలో మరల గుణపాఠం తప్ప ద ని,వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసా య శాఖ మార్కెట్ చైర్పర్సన్ తిరుమల,యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చీమల సందీప్,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అం గోత్ సుగుణ,జనరల్ సెక్రట రీ కుమ్మ స్వప్న,సర్పంచులు జగదీశ్వర్ శరత్ జిల్లాఅధ్య క్షులు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమే ష్ రెడ్డి,నాయకులు దేవేందర్ రెడ్డి,విక్రమ్,ఉప సర్పంచ్ కొం డ గొర్ల బానయ్య,రాజేష్,శ్రీ హరి రాజు,విజయ రెడ్డి శ్రీని వాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News