ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని గొంతెమ్మను ఆదివారం స్థాని క సర్పంచి వూర వెంకటే శ్వరరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో జరిగే గొంతెమ్మ గుట్ట జాతరను పురస్కరించుకొని పనుల పురోగతిని పరిశీ లించారు. సర్పంచ్ వెంట మాజీ ఉప సర్పంచ్ మెండ క్రాంతి కుమార్, కండెల సాయి కుమా ర్, సందీప్, ఆకుల రాజుతో పాటు తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News