ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం ఉప సర్పంచ్ కొండ గొర్ల బా లయ్య.టిఆర్ఎస్ పార్టీ నుం డి గెలిచారు.ఆదివారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా కండువా కప్పి కాం గ్రెస్ పార్టీలోకి ఆహ్వా నించా రు.ఈ సందర్భంగా ఉపస ర్పంచి బానయ్య మాట్లా డుతూ.టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక పార్టీ వీడానని.అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ప నులు, పథకాల కొ రకు పార్టీని వీడేనని ఆయ న అన్నారు.కాంగ్రెస్ పార్టీలో మంత్రి శ్రీధర్ బాబు.ఆదేశా లు మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్ర యత్నం చేసి ముందుకు పోతా అని ఆయన అన్నా రు.
Admin
E Nivas News