Friday, 31 July 2026 08:11:12 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రేమను తిరస్కరించాడని మీసేవ నిర్వాహకుడి దారుణ హత్య

Date : 10 October 2025 11:33 PM Views : 385

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రేమను తిరస్కరించాడనే కోపంతో ఓ మహిళ తన భర్త, బంధువులతో కలిసి ప్రేమించిన వ్యక్తిని హత్య చేయించిన ఘటన రామగిరి మండలంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన కోట చిరంజీవి (35) పోతన కాలనీలో మీసేవ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఆరు సంవత్సరాల క్రితం ఆయన భార్య మరణించింది. ఈ క్రమంలో, పెంచికల్పేట్ గ్రామానికి చెందిన ఓ మహిళ (ఇద్దరు పిల్లల తల్లి) కంప్యూటర్ నేర్చుకోవడం కోసం చిరంజీవి సెంటర్‌కు వచ్చేది. ఇద్దరూ క్లాస్మేట్లు కావడంతో మహిళ చిరంజీవిపై మమకారం పెంచుకొని, తన భర్తను, పిల్లలను వదిలి వస్తానని, ఇరువురం వివాహం చేసుకుని కలిసి ఉందామని ఒత్తిడి చేసిందట. అయితే చిరంజీవి ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. కాగ శుక్రవారం మహిళ చిరంజీవికి ఫోన్ చేసి, తాను పనిచేస్తున్న రామగిరి డిఆర్డిఏ టీసెర్ప్ కార్యాలయానికి పిలిపించగా ఒక్కడే వెళ్లిన చిరంజీవినీ ఆమె భర్త కుమార్, అన్న అనవేన నరేష్, తండ్రి మల్లయ్య, బంధువు పిడుగు చందులతో కలిసి చిరంజీవిపై దాడి చేసి, తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రామగిరి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :