Friday, 17 April 2026 03:45:18 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

Date : 24 December 2025 07:54 PM Views : 704

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : బంగ్లాదేశ్ లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్యలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ దేశ వ్యాప్త నిరసనల పిలుపు మేరకు బుధవారం మంథనిలో నిరసన ర్యాలీ చేపట్టి జిహాదీల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, ఇటీవల దీపు చంద్ర కిరాతక హత్యను ప్రతి హిందువు ఖండిచాలన్నారు. హిందువుల పైన దాడులు మతోన్మాద చర్యలు సహించేది లేదని, మూర్ఖపు మతోన్మాద చర్యలని తిప్పి కొడతామన్నారు. బజరంగ్ దళ్ హిందువుల రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడేదిలేదని, ఈ సంఘటనతో మతోన్మాద జిహాదీ ముస్లింల చర్యలకి తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వహిందు పరిషత్ మంథని ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, బజరంగదల్ ప్రముక రాజేష్, ధర్మాజగరణ కనుకుంట్ల స్వామి, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కెక్కెర్ల అనిల్, కొమురవెల్లి హరీశ్, మెడగొని రాజమౌళి గౌడ్, తూర్పటి రాము, వడ్ల కొండ శ్రావణ్, నరేందర్ రెడ్డి, ఎల్లంకి హరీష్, శేఖర్, అజయ్, చరణ్, సాయికృష్ణ, నాగేష్, భజరంగ్ దళ్, హిందూ బంధువులు తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :