Friday, 17 April 2026 03:44:40 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి

జిల్లా కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధి సమ్మయ్య

Date : 15 April 2026 08:10 PM Views : 52

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : చైతన్య వంతులైన మంథని నియో జకవర్గ ప్రజలు రాజ్యాంగబ ద్ధంగా జరిగే ఎన్నికల్లో మం త్రి శ్రీధర్ బాబు ను భారీ మె జార్టీతో గెలిపిస్తే మతి భ్రమిం చిన పుట్ట మధు,శ్రీధర్ బా బు పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జయశంకర్ జి ల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర తినిధి పంతకాని సమ్మయ్య,ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ నెంబ ర్ దండు రమేష్ లు అన్నా రు.బుధవారం కాటారం మం డల కేంద్రంలో మీడియా స మావేశంలో మాట్లాడుతూ మహనీయుల మాల విరమ ణ పేరుతో ఈ ప్రాంత ప్రజల ను హేళన చేస్తూ మాట్లా డ డం సరికాదని హితోపలికా రు.మా ప్రాంత ప్రజలు వి ద్యావంతులు,మేధావులు, పోరాటయోధులు,చైతన్య వంతులుగా మారి జరిగే ప్ర తి ఎన్నికల్లో స్పష్టమైనతీ ర్పునిస్తున్న వైనాన్ని గుర్తుం చుకోవాలని అన్నారు.ని యోజకవర్గ ప్రజలను కించ పరిచేలా మాట్లాడడం పుట్ట మధుకు అలవాటైందని అ న్నారు.రాష్ట్ర అభివృద్ధికి అ హర్నిశలు కృషి చేస్తున్న మంత్రి మంత్రి శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని,వైఖరి మా ర్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.ఈ ప్రాంతంలో విద్యాసంస్థలు నెలకొల్పి రాజ్యాంగం అమ లయేలా రాజ్యాంగం తెలు సుకొనేల చేస్తున్న శ్రీధర్ బా బును విమర్శించడం పుట్ట మధు అవివేకానికి నిదర్శన మని అన్నారు.నూతన గృ హాలు,కొత్త పెన్షన్లు అనేవి ని రంతర ప్రక్రియ అని తెలు సుకోవాలని అన్నారు.యూ త్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షు లు చీమల సందీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గదవెన దేవేందర్,కడారి విక్రమ్,కోడి రవి,భూపెల్లి రాజు,దోమల సమ్మయ్య,సత్యం,వినయ్, మధు తదితరులు పాల్గొ న్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :