Friday, 17 April 2026 03:50:37 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Date : 15 April 2026 09:24 PM Views : 26

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి శివశంకర వరప్రసాద్ ప్రజలకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం మంథని పట్టణంలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్, అంబేద్కర్ నగర్ తో పాటు వివిధ రద్దీ ప్రాంతాలలో కరపత్రాలు పంచుతూ వారికి అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు.

వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరి కోతలు జరుగుతున్న సందర్భంలో రైతులు వరిగడ్డిని కాల్చకుండా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అగ్నిమాపకుడు సదానందం, వాహన చోదకుడు రమేష్, అగ్నిమాపకుడు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :