Thursday, 30 July 2026 08:17:08 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఎరుకల గూడెం, ముత్యాలమ్మ వాడలో నీటి వసతి కొరకు ప్రత్యేక చర్యలు

Date : 09 May 2026 05:52 PM Views : 131

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : వేసవి దృష్య నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక సహాయ సహకారంతో మంథని పురపాలక సంఘం పరిధిలోని 2వ వార్డు ఎరుకల గూడెం పాండవుల గుడి, ముత్యాలమ్మ వాడ ముత్యాల పోచమ్మ గుడి వద్ద నీటి బోరు వేయించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. నీటి వసతి కొరకు ప్రత్యేక చర్యల్లొ భాగంగా ఏర్పాటు చేసిన బోర్లను ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం స్థానిక కౌన్సిలర్, వార్డు ప్రజలు చైర్మన్, వైస్ చైర్మన్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు నూకలు కమల్, పెంటరి రాజు, నాయకులు సీపతి బానయ్య జమీల్, ఖాజా మోయినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :