ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని దంతా లపల్లి గ్రామంలో కోడపాక ప్రేమలత, కాటారం గ్రామంలో కోడెల సదా నందం, కడారి సమ్మయ్య, బూడిద పల్లి గ్రామంలో సెనిగరం లింగమ్మలు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను శనివారం పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. టిఆర్ఎస్ ప్రభు త్వంలో రైతు ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే వారం రోజులు తిరగకముందే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేయని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల రెండు నెలలు సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వారి వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. మధుకర్ వెంట నాయకులు జక్కు. రాకేష్, మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, సర్పంచ్ పంతకాని.సడవలి, ఉపాధ్యక్షులు వూర వెంకటే శ్వరరావు, గాలి సడవలి, అధికార ప్రతినిధి జక్కు శ్రావణ్, నరివెద్ధి.శ్రీనివాస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మున్వర్, మానేమ్. రాజబాబు, వంగల రాజేం ద్రాచారి, కుమ్మరి.అశోక్, నరివేద్దీ శ్రీనివాస్, ఆత్కూరి. బాలరాజు, గాజుల.విక్రమ్, కామిడీ ప్రమోద్, మంతెన అర్చన సమ్మయ్య జనగం సడవలీ, జిముడా వంశి నాయకులు చెన్నూరి అశోక్ మండల ఉపాధ్య క్షులు నడిపల్లి శంకర్రావు, గుర్రాల రాజబాబు సదానందం అంకుష్, వినయ్ మంతెన మహేష్, రమేష్, రాజు, వార్డ్ మెంబెర్ మంతెన టోని, కొడుపాక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News