Friday, 17 April 2026 05:04:38 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

మండలంలో పలు కుటుం బాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

Date : 24 January 2026 07:39 PM Views : 117

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని దంతా లపల్లి గ్రామంలో కోడపాక ప్రేమలత, కాటారం గ్రామంలో కోడెల సదా నందం, కడారి సమ్మయ్య, బూడిద పల్లి గ్రామంలో సెనిగరం లింగమ్మలు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను శనివారం పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. టిఆర్ఎస్ ప్రభు త్వంలో రైతు ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే వారం రోజులు తిరగకముందే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేయని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల రెండు నెలలు సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వారి వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. మధుకర్ వెంట నాయకులు జక్కు. రాకేష్, మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, సర్పంచ్ పంతకాని.సడవలి, ఉపాధ్యక్షులు వూర వెంకటే శ్వరరావు, గాలి సడవలి, అధికార ప్రతినిధి జక్కు శ్రావణ్, నరివెద్ధి.శ్రీనివాస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మున్వర్, మానేమ్. రాజబాబు, వంగల రాజేం ద్రాచారి, కుమ్మరి.అశోక్, నరివేద్దీ శ్రీనివాస్, ఆత్కూరి. బాలరాజు, గాజుల.విక్రమ్, కామిడీ ప్రమోద్, మంతెన అర్చన సమ్మయ్య జనగం సడవలీ, జిముడా వంశి నాయకులు చెన్నూరి అశోక్ మండల ఉపాధ్య క్షులు నడిపల్లి శంకర్రావు, గుర్రాల రాజబాబు సదానందం అంకుష్, వినయ్ మంతెన మహేష్, రమేష్, రాజు, వార్డ్ మెంబెర్ మంతెన టోని, కొడుపాక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :