Saturday, 25 April 2026 10:53:38 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల సోదాలు...

Date : 17 April 2026 10:43 PM Views : 92

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది. కార్యాలయానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులను చూసి అధికారులుకంగుతిన్నారు.కీలక దస్త్రాలు, రిజిస్ట్రార్‌లను తనిఖీ చేశారు. భూ క్రయ విక్రయాల పై జరిగిన డాక్యుమెంట్లను పరిశీలన జరిపారు. పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజుల లావాదేవీలపై వివరాలను సేకరించారు. గతంలో ఏసీబీ అధికారుల రైడ్స్, ప్రస్తుత విజిలెన్స్ అధికారుల సోదాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ముందస్తు రాకను గమనించి డాక్యుమెంటరి రైటర్స్ అన్ని కార్యాలయాలకు తాళాలు వేశారు. సోదాలు నిర్వహించిన వారిలో ఎస్పీ శ్రీనివాసరావు, ఏవోపీలు తదితరులున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :