Thursday, 30 July 2026 09:46:59 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

21న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నోటిఫికేషన్...

Date : 14 July 2026 10:15 PM Views : 52

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో సర్వీసులో ఉన్న ప్రభు త్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ప్రభుత్వ ఉపాధ్యా యుల కోసం నిర్వహిం చనున్న ప్రత్యేక టెట్ కు ఈనెల 21న నోటి ఫికేషన్ జారీ చేస్తామం టూ పాఠశాల విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యా యుల టెట్ లో కంప్యూటర్ అథారిత పరీక్షలను సెప్టెంబర్ 7,11 తేదీల మధ్యన నిర్వహిస్తామన్నారు. అప్పటి వరకు ఉన్న సిలబస్ ఉంటుంద న్నారు. రాష్ట్రంలో టెట్ అర్హత సాధించాల్సిన ఇన్ సర్వీస్ టీచర్లు 20వేల మంది వరకు ఉండొచ్చన్నారు. కేజీబీవీల్లో పనిచేసే టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలన్నది ఏమీ లేదని వెల్లడిం చారు. నిబంధనల ప్రకారం అయితే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయు లకు సైతం టెట్ తప్పనిసరి అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :