ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : సమస మాజ స్థాపనతో పాటు మ హిళా విద్యావ్యాప్తికై జీవి తాన్నిత్యాగం చేసిన మ హాత్మ జ్యోతిరావ్ పూలే అందరికీఆదర్శప్రాయుడని కాటారం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చై ర్మన్ తిరుమల అన్నారు. శనివారం మహాత్ముని జయంతిని పురస్కరించుకొని ఏఎంసీ కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలఅభివృద్ధికి సమాజంలో ఉన్న అసమా నతలు తొలగించడానికి మహాత్మ జ్యోతిరావు పూ లే దంపతులు చేసిన కృషి మరువలేనిదని,నేటి యు వత వారి స్ఫూర్తితో ముం దుకు వెళ్లాలని అన్నారు. వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి డైరె క్టర్లు తిరుపతిరావు, పిల మరి రమేష్,రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహి ళా ఉపాధ్యక్షురాలు అం గోత్ సుగుణ,డిసిసి జన రల్ సెక్రెటరీ కుంభ స్వప్న, డిసిసి అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య,ప్ర చార కమిటీ చైర్మన్ కుం భంరమేష్, రాజు, కుమార్, శేఖర్, మార్కెట్ సిబ్బంది మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News