Friday, 17 April 2026 03:49:25 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Date : 15 April 2026 08:07 PM Views : 36

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కాళేశ్వరంలో స్టోన్ క్లాడింగ్,పార్కింగ్ టైల్స్ మ రియు మ్యూజియం నిర్మాణ పనులను పరిశీ లించి పనుల ప్రగతిని సమీక్షిస్తూ, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ నే వేగాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇరిగే షన్ శాఖ అధికారులకు సూచించారు. ఈసందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాల దృష్ట్యా అన్ని ఏ ర్పాట్లు సమయానికి పూర్త య్యేలా చర్యలు తీసుకో వాలని,తెలిపారు.ముఖ్యంగా మ్యూజియం నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయా లని అధికారులను ఆదేశిం చారు.అలాగే,పార్కింగ్ స దుపాయాలు మరియు ఘాట్ పరిసరాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే పనులను సమర్థవంతంగా నిర్వహించాలనిపేర్కొన్నారు.అధికారులుసమన్వయంతో పనిచేసి పనులను గడు వులోపుపూర్తి చేయాలని సూచించారు.ఈకార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు,ఇరిగేషన్ ఈ ఈ తిరుపతిరావు,ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్,కాటారం డిఎ స్పీ సూర్య నారాయణ,త హసీల్దార్,సత్యనారా యణ స్వామి,ఎంపిడిఓ రవీంద్రనా థ్,దేవస్థానం ఈఈ మహే ష్,సర్పంచ్ మోహన్ రెడ్డి,పి ఏసీఎస్ చైర్మన్ తిరుపతి రె డ్డి తదితరులు పాల్గొన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :