Thursday, 30 July 2026 10:51:04 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

మున్సిపల్ కమిషనర్ విజయకుమార్

Date : 06 November 2025 05:05 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం అండర్ 17 విభాగంలో అథ్లెటిక్ క్రీడలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల ద్వారా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రీడల్లో చురుకుగా పాల్గొన్నట్లయితే వారికి ఇష్టమైన క్రీడను తన లక్ష్యం వేయించుకొని భవిష్యత్తును తెలుసుకో తీర్చిదిద్దుకోవచ్చన్నారు. అనంతరం మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల ఆర్ సి ఓ షేరు శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాల కళాశాలలో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు అన్ని రకాల క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తారన్నారు. అనంతరం మండల విద్యాధికారి శైలజ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు అన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను శ్రద్ధగా విని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. అనంతరం అథ్లెటిక్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ అథ్లెటిక్ పోటీలలో జిల్లాలోని 12 గురుకుల పాఠశాలలు చెందిన దాదాపు 400 మంది విద్య క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మంగ, ఏటీపీ తిరుమల్, డి డబ్ల్యు వాణి ఆయా పాఠశాల కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :