Friday, 17 April 2026 05:01:34 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

బీటీ రోడ్ల నిర్మాణాలకు రూ. 43.93 కోట్ల నిధులు మంజూరు

Date : 25 December 2025 12:50 AM Views : 182

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాలలో 14 బీటీ రోడ్ల నిర్మాణాలకు (12 సిఆర్ఆర్, 2 డిఎంఎఫ్ టి గ్రాంట్ల ద్వారా) రూ. 43.93 కోట్ల నిధులను బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని నియోజకవర్గంలోని నర్సింగాపూర్ జెడ్పీ రోడ్ నుండి పాత రేగులగూడెం వరకు రూ. 2.30 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ కాటారం నుండి సబ్ స్టేషన్ పల్లి వయా దుబ్బగూడెం వరకు రూ. 3 కోట్లు, నాగారం ఎక్స్ రోడ్ నుండి కన్నాల వేంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు రూ. 2.50 కోట్లు, వల్లెంకుంట నుండి మానేరు వరకు రూ. 1.80 కోట్లు, గుమ్నూర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి దొంతులపల్లి మీదుగా పిడబ్ల్యుడి రోడ్డు కాకర్లపల్లి వరకు రూ. 3.75 కోట్లు (డిఎంఎఫ్ టీ గ్రాంటు), మహదేవ్ పూర్ నుండి గోదావరి వయా ఫకీర్ వాడ వరకు రూ. 3 కోట్లు, హరిపురం నుండి పోతారం వయా ట్యాంక్ బండ్ రూ. 2 కోట్లు, చిన్న ఓదెల నుండి మానేరు వరకు 1 కోటి, Widening & Strenghthening రోడ్డు పెంచికల్ పేట్ నుండి ఎఫ్ సిఐ గేట్ వరకు రూ. 9.90 కోట్లు (Old 4cr), (డిఎంఎఫ్ టీ గ్రాంటు), పిడబ్ల్యుడి రోడ్ నుండి విలోచవరం వయా అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు రూ. 1.82 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ నుండి గోదావరి వయా పలిమెల వరకు రూ. 3.24 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు సుబ్బయ్యపల్లి నుండి ఆర్ అండ్ బి రోడ్డు ప్రతాపగిరి వరకు రూ. 3.50 కోట్లు, బిటి రోడ్డు బెగ్లూర్ నుండి గోదావరి వయా హనుమాన్ టెంపల్ వరకు రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయి. మంజూరైన 14 బిటి రోడ్లకు సంబంధించిన ఆయా గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :