Saturday, 25 April 2026 10:53:11 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

యేసు పునరుత్థాన జాతరకు వేళాయె..

భారీగా తరలిరానున్న భక్తులు

Date : 25 April 2026 05:38 AM Views : 30

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సి ఎస్ ఐ చర్చి ఆవరణలో ప్రత్యేక 25, 26 తేదీలలో ఏసు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయజాతరను ఘనంగా నిర్వహించే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో కూడా జాతర కోసం చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చర్చిని సుందరంగా ముస్తాబు చేశారు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాటను చర్చి కమిటీ సభ్యుడు ఫాదర్ డేవిడ్ పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటించి అందరిని ఆహ్వానించారు. 25 సాయంత్రం ఉత్కూర్ చౌరస్తా నుండి భాజా భాజంత్రీల మధ్య క్రైస్తవ సంఘస్తులు భారీగా ర్యాలీ నిర్వహిస్తూ పాటలు ఆలపిస్తూ చర్చి వద్దకు చేరుకుంటారు. అనంతరం ఏడు గంటలకు సిలువ వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. జాతరకు ముఖ్యఅతిథిగా మెదక్ బిషప్ డాక్టర్ రూబెన్ మార్క్ హాజరవుతారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :