Friday, 31 July 2026 06:20:27 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజా సమస్యలపై పోరాడే సిపిఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి

Date : 30 January 2026 04:49 PM Views : 173

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐఎం అభ్యర్థులను గెలిపించాలని, సిపిఐఎం మండల కార్యదర్శి, కామ్రేడ్ గుండాగాని మధుసూదన్ పిలుపునిచ్చారు. మరిపెడ మున్సిపాలిటీ లోని, 4వ వార్డు నుండి సిపిఎం అభ్యర్థిగా, కామ్రేడ్ బాణాల శైలజ, 5వా వార్డు నుండి కామ్రేడ్ అలువాల మహేష్, 8వ వార్డు నుండి కామ్రేడ్ అల్వాల యాకమ్మ, 12వ వార్డు నుండి కామ్రేడ్ బాణాల రాజన్న, పోటీ చేస్తున్నారు, అనునిత్యం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని,వార్డులలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించి అభివృద్ధికి, పట్టం కట్టాలని కట్టాలని ఆయన హితోవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, కామ్రేడ్స్ బోడపట్ల రాజశేఖర్, ఐద్వా మండల కార్యదర్శి దొంతు మమత, రైతు సంఘం మండల నాయకులు ఎస్.కె షరీఫ్, భయ్యా సురేష్, కేవీపీస్ మండల కార్యదర్శి, బాణాల ఎల్లయ్య, చింతరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :