Saturday, 25 April 2026 10:55:13 PM
# ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Date : 23 April 2026 07:55 PM Views : 22

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : విద్యార్థి ని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాల ని,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు,గురు వారం మండలంలోని మేడి పల్లి గిరిజన బాలికల ఆశ్ర మ ఉన్నత పాఠశాలలో నిర్వ హించిన ప్రజా పాలన,ప్రగ తి ప్రణాళిక సంక్షేమ వారో త్సవ కార్యక్రమాల్లో భాగం గా ఈనెల 20,నుండి 26వ. వరకు నిర్వహిస్తున్న సంక్షే మ వారోత్సవాల్లో నాల్గవరో జు కార్యక్రమంలో జిల్లాక లె క్టర్ ముఖ్యఅతిథిగాపాల్గొ న్నారు.ఈసందర్భంగా వి ద్యార్థులు,వారి తల్లిదండ్రు లతో సమావేశం నిర్వహించి ప్రగతి నివేదికల పంపిణీ కా ర్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమంలో అధికారులు,విద్యా ర్థులు మరియు తల్లిదండ్రు లతో కలిసి సంక్షేమ వారో త్సవాలప్రతిజ్ఞచేయించారు.అనంతరం విద్యార్థులకు ప్ర గతి నివేదికలను జిల్లా కలె క్టర్అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ,విద్యార్థులు తమలక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుద ల,క్రమశిక్షణతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షే మ విద్యాలయాలు విద్యా ర్థుల భవిష్యత్తును తీర్చిది ద్దడంలో కీలక పాత్ర పోషిస్తు న్నాయని అన్నారు.అంది స్తున్న సౌకర్యాలను సద్వి నియోగం చేసుకుని విద్యా ర్థులు ఉన్నత స్థానాలకు చే రుకోవాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారికి అవసర మై న ప్రోత్సాహం అందించాల ని కోరారు.ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి మ రింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు విద్య తో పాటు ఆటల్లోను రాణించాలని సూచించారు. ఈకార్యక్రమంలో కాటారం సబ్ కలెక్ట ర్ మయాంక్ సింగ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి.జయలక్ష్మి, డిటీడబ్ల్యూఓ నాగసాగర్, తహసిల్దార్ నాగరాజు.ఎం.పి.డి.ఓ.ఏ. బాబు, ఎంపీ.ఓ పి.వీరస్వామి. సర్పంచ్ పవిత్ర,ప్రిన్సి పాల్. తదితరులు పాల్గొన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :