Saturday, 25 April 2026 10:53:09 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి

డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 25 April 2026 06:09 PM Views : 26

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామ సమీపంలో ఉన్న చెంచు కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామ చెంచుగూడాన్ని సందర్శిస్తూ డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి చెంచుగూడెంలో నివసిస్తున్న చెంచులకు ఐటిఐఎ అధికారులు ఎలాంటి ప్రభుత్వ పథకాలు దరిచేరకుండా చేస్తున్నారని కనీసం ఇంతవరకు ఐటీడీఏ అధికారులు చెంచుగూడాన్ని సందర్శించిన దాఖలు లేవని ఆయన మండిపడ్డారు. బోరుకు త్రాగునీరు అందడం లేదని ఇంకా లోతుగా రెండు పైపులు వేస్తే నిరంతరం త్రాగునీరు ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తొందరగా రెండు పైపులు వేసి, త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. చెంచులకు ఐటీడీఏ అధికారులు వ్యవసాయ భూమి చూపించాలని ఆయన అన్నారు హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వారు కట్టుకున్న ఇళ్లకు వెంటనే బిల్లులు వచ్చే విధంగా చూడాలని ఆయన ఆయన అన్నారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కు మరియు ఎమ్మెల్యే కి తెలియజేస్తారని ఆయన అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :