Thursday, 30 July 2026 08:07:05 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 27 April 2026 06:32 AM Views : 151

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంకును జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ కొరత లేదని ప్రజలు వినియోదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లను నమ్మి ప్రజలు వినియోగదారులు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పెట్రోల్ బంకుల యజమానులు ప్రజలు వినియోగదారులు ఇబ్బంది పడకుండా సకాలంలో, సక్రమంగా నిరంతరాయం డీజిల్ పెట్రోల్ పంపిణీ చేయాలని సూచించారు. పెట్రోల్ డీజిల్ కోసం వచ్చిన వారికి నిర్వహకులు ఎలాంటి కొరత లేదన్న విషయాన్ని వివరించాలని పెట్రోలు, డీజిల్ పుష్కలంగా ఉందని ప్రజలకు చెప్పాలని, ఎలాంటి అవకతవకులు జరిగిన సహించేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రభుత్వానికి చెడ్డపేరు లేకుండా చేయాలని ఆయన అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :